<?xml version="1.0" encoding="UTF-8"?><rss xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" version="2.0"><channel><title><![CDATA[VISIONBHARATNEWS]]></title><description><![CDATA[VISIONBHARATNEWS]]></description><link>https://visionbharatnews.wixsite.com/vbnlive/blog</link><generator>RSS for Node</generator><lastBuildDate>Fri, 04 Sep 2026 16:19:27 GMT</lastBuildDate><atom:link href="https://visionbharatnews.wixsite.com/vbnlive/blog-feed.xml" rel="self" type="application/rss+xml"/><item><title><![CDATA[ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల -సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం-అర్హులందరికీ పింఛన్లు అందిస్తాం..మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్]]></title><description><![CDATA[కరీంనగర్, ఆగస్టు 15 (విజన్ భారత్ న్యూస్) : ప్రజలకు రేషన్ సరుకులను మరింత పారదర్శకంగా, సులభంగా, ఆధునిక సాంకేతికతను వినియోగించి అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం సాయంత్రం రేషన్ సరుకులు పొందుతున్న లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్...]]></description><link>https://visionbharatnews.wixsite.com/vbnlive/post/%E0%B0%8E%E0%B0%B8-%E0%B0%B8-%E0%B0%8E%E0%B0%B8-%E0%B0%9F-%E0%B0%AC-%E0%B0%B8-%E0%B0%AE-%E0%B0%A8-%E0%B0%B0-%E0%B0%9F-%E0%B0%B2-%E0%B0%B8-%E0%B0%95-%E0%B0%B7-%E0%B0%AE%E0%B0%AE-%E0%B0%AA-%E0%B0%B0%E0%B0%AD-%E0%B0%A4-%E0%B0%B5-%E0%B0%B2%E0%B0%95-%E0%B0%B7-%E0%B0%AF-%E0%B0%85%E0%B0%B0-%E0%B0%B9-%E0%B0%B2-%E0%B0%A6%E0%B0%B0-%E0%B0%95-%E0%B0%AA-%E0%B0%9B%E0%B0%A8-%E0%B0%B2-%E0%B0%85-%E0%B0%A6-%E0%B0%B8-%E0%B0%A4-%E0%B0%AE-%E0%B0%A4-%E0%B0%B0-%E0%B0%85%E0%B0%A1</link><guid isPermaLink="false">6a80bac27c0c81962239bc2b</guid><pubDate>Sat, 15 Aug 2026 19:18:26 GMT</pubDate><enclosure url="https://static.wixstatic.com/media/8edf07_630a031105b741d7acb4e36ae475016b~mv2.jpg/v1/fit/w_234,h_429,al_c,q_80/file.png" length="0" type="image/png"/><dc:creator>VISIONBHARAT NEWS</dc:creator></item><item><title><![CDATA[చదువుతో పాటు అన్ని రంగాల్లో చురుకుగా పాల్గొనేలా కార్యక్రమాలు నిర్వహిస్తాం- పాఠశాల డైరెక్టర్ సింహాచలం హరికృష్ణ  ]]></title><description><![CDATA[చదువుతో పాటు అన్ని రంగాల్లో చురుకుగా పాల్గొనేలా కార్యక్రమాలు నిర్వహిస్తాం- పాఠశాల డైరెక్టర్ సింహాచలం హరికృష్ణ  కరీంనగర్, ఆగస్టు 14 (విజన్ భారత్ న్యూస్):  జాన్సన్ గ్లోబల్ హై స్కూల్‌లో ప్రమాణ స్వీకార వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఎస్.ఆర్.ఆర్. కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ డా. మధుసూదన్ రెడ్డి  ముఖ్య అతిథిగా విచ్చేసి, నూతన విద్యార్థి నాయకులతో ప్రమాణ స్వీకారం చేయించారు.విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు, ఎన్నికల ప్రక్రియ మరియు నాయకత్వ లక్షణాలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని...]]></description><link>https://visionbharatnews.wixsite.com/vbnlive/post/%E0%B0%9A%E0%B0%A6-%E0%B0%B5-%E0%B0%A4-%E0%B0%AA-%E0%B0%9F-%E0%B0%85%E0%B0%A8-%E0%B0%A8-%E0%B0%B0-%E0%B0%97-%E0%B0%B2-%E0%B0%B2-%E0%B0%9A-%E0%B0%B0-%E0%B0%95-%E0%B0%97-%E0%B0%AA-%E0%B0%B2-%E0%B0%97-%E0%B0%A8-%E0%B0%B2-%E0%B0%95-%E0%B0%B0-%E0%B0%AF%E0%B0%95-%E0%B0%B0%E0%B0%AE-%E0%B0%B2-%E0%B0%A8-%E0%B0%B0-%E0%B0%B5%E0%B0%B9-%E0%B0%B8-%E0%B0%A4-%E0%B0%AA-%E0%B0%A0%E0%B0%B6-%E0%B0%B2-%E0%B0%A1-%E0%B0%B0-%E0%B0%95-%E0%B0%9F%E0%B0%B0-%E0%B0%B8-%E0%B0%B9-%E0%B0%9A%E0%B0%B2</link><guid isPermaLink="false">6a7f8f0f40f3daf10ba08e19</guid><pubDate>Fri, 14 Aug 2026 21:57:47 GMT</pubDate><enclosure url="http://video.wixstatic.com/video/8edf07_224181dce4d145408afa96d39664a7e1/1080p/mp4/file.mp4" length="0" type="video"/><dc:creator>VISIONBHARAT NEWS</dc:creator></item><item><title><![CDATA[గోదావరి పుష్కరాల నిర్వహణకు సబ్‌ కమిటీ సమావేశం]]></title><description><![CDATA[కరీంనగర్‌,ఆగస్టు 14 (విజన్ భారత్ న్యూస్):గోదావరి పుష్కరాలు–2027 నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్‌ మొదటి వారంలో పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన టెండర్‌ ప్రక్రియను ఆగస్టు చివరి నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయంలో శుక్రవారం ఆయన అధ్యక్షతన జరిగిన ‘గోదావరి పుష్కరాలు–2027’ కేబినెట్‌...]]></description><link>https://visionbharatnews.wixsite.com/vbnlive/post/%E0%B0%97-%E0%B0%A6-%E0%B0%B5%E0%B0%B0-%E0%B0%AA-%E0%B0%B7-%E0%B0%95%E0%B0%B0-%E0%B0%B2-%E0%B0%A8-%E0%B0%B0-%E0%B0%B5%E0%B0%B9%E0%B0%A3%E0%B0%95-%E0%B0%B8%E0%B0%AC-%E0%B0%95%E0%B0%AE-%E0%B0%9F-%E0%B0%B8%E0%B0%AE-%E0%B0%B5-%E0%B0%B6</link><guid isPermaLink="false">6a7f8c73a7a7d1a936d2b2c1</guid><pubDate>Fri, 14 Aug 2026 21:46:52 GMT</pubDate><enclosure url="https://static.wixstatic.com/media/8edf07_a108970d1b344ddebf79be7a751c5f90~mv2.jpg/v1/fit/w_239,h_188,al_c,q_80/file.png" length="0" type="image/png"/><dc:creator>VISIONBHARAT NEWS</dc:creator></item><item><title><![CDATA[పర్యవేక్షణ లేదు క్షేత్రస్థాయిలో పురోగతి లేదు]]></title><description><![CDATA[పర్యవేక్షణ లేదు క్షేత్రస్థాయిలో పురోగతి లేదు కరీంనగర్‌,ఆగస్టు 15 (విజన్ భారత్ న్యూస్):  ఈ ఆర్థిక సంవత్సరం మొదలై అప్పుడే నాలుగు నెలలు దాటినా క్షేత్రస్థాయిలో పురోగతి కనిపించడం లేదు. దీంతో ఈ ఏడాదిలో నిర్దేశించిన లక్ష్య సాధన విషయంలో వెనుకబడుతున్నామనే ఆందోళనలో అధికారులున్నారు. 2026-27 సంవత్సరానికి 15.20లక్షల పనిదినాలను పల్లెల్లో జాబ్‌కార్డు కలిగిన వారికి కల్పించా లనే ఆశయం సరైన పర్యవేక్షణ లేని కారణంగా అటకెక్కుతోంది. గ్రామసభల్లో నిర్ణయించు కున్న నెలవారీ ప్రణాళికకు తగినట్లుగా కూలీలు పనులకు వెళ్లడం...]]></description><link>https://visionbharatnews.wixsite.com/vbnlive/post/%E0%B0%AA%E0%B0%B0-%E0%B0%AF%E0%B0%B5-%E0%B0%95-%E0%B0%B7%E0%B0%A3-%E0%B0%B2-%E0%B0%A6-%E0%B0%95-%E0%B0%B7-%E0%B0%A4-%E0%B0%B0%E0%B0%B8-%E0%B0%A5-%E0%B0%AF-%E0%B0%B2-%E0%B0%AA-%E0%B0%B0-%E0%B0%97%E0%B0%A4-%E0%B0%B2-%E0%B0%A6</link><guid isPermaLink="false">6a7f7f9e62cc0da001dbe53d</guid><pubDate>Fri, 14 Aug 2026 20:51:39 GMT</pubDate><enclosure url="https://static.wixstatic.com/media/8edf07_ddd3195d48324615bc264afc17bf07ff~mv2.jpg/v1/fit/w_650,h_390,al_c,q_80/file.png" length="0" type="image/png"/><dc:creator>VISIONBHARAT NEWS</dc:creator></item><item><title><![CDATA[విద్యుత్ ప్రమాదాల నివారణే లక్ష్యం...50వ డివిజన్ కార్పొరేటర్ బోయిన్‌పల్లి ప్రవీణ్ రావు ]]></title><description><![CDATA[కరీంనగర్, జూలై 30, (VISION BHARAT NEWS):వర్షాకాలం నేపథ్యంలో ఎలాంటి విద్యుత్ ప్రమాదాలు తలెత్తకుండా 50వ డివిజన్ కార్పొరేటర్ బోయిన్‌పల్లి ప్రవీణ్ రావు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. డివిజన్‌లోని పలు ప్రాంతాలలో విద్యుత్ తీగలు, స్తంభాలకు ప్రమాదకరంగా మారిన చెట్లను, కొమ్మలను తొలగించే బృహత్తర కార్యక్రమాన్ని ప్రవీణ్ రావు చేపట్టారు. ఈ పనులను స్వయంగా పరిశీలించి, మున్సిపల్ సిబ్బంది కి తగిన సూచనలు అందించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ బోయిన్‌పల్లి ప్రవీణ్ రావు మాట్లాడుతూ  ఈదురుగాలులు, భారీ వర్షాల కారణంగా...]]></description><link>https://visionbharatnews.wixsite.com/vbnlive/post/%E0%B0%B5-%E0%B0%A6-%E0%B0%AF-%E0%B0%A4-%E0%B0%AA-%E0%B0%B0%E0%B0%AE-%E0%B0%A6-%E0%B0%B2-%E0%B0%A8-%E0%B0%B5-%E0%B0%B0%E0%B0%A3-%E0%B0%B2%E0%B0%95-%E0%B0%B7-%E0%B0%AF-50%E0%B0%B5-%E0%B0%A1-%E0%B0%B5-%E0%B0%9C%E0%B0%A8-%E0%B0%95-%E0%B0%B0-%E0%B0%AA-%E0%B0%B0-%E0%B0%9F%E0%B0%B0-%E0%B0%AC-%E0%B0%AF-%E0%B0%A8-%E0%B0%AA%E0%B0%B2-%E0%B0%B2-%E0%B0%AA-%E0%B0%B0%E0%B0%B5-%E0%B0%A3-%E0%B0%B0-%E0%B0%B5</link><guid isPermaLink="false">6a6ba6ad7882b714f0d8150b</guid><pubDate>Thu, 30 Jul 2026 19:33:16 GMT</pubDate><enclosure url="https://static.wixstatic.com/media/8edf07_b33478349dd642eeadcb16b40dda27d6~mv2.jpg/v1/fit/w_835,h_1000,al_c,q_80/file.png" length="0" type="image/png"/><dc:creator>VISIONBHARAT NEWS</dc:creator></item><item><title><![CDATA[అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో ఎన్సిసీ రిపబ్లిక్ డే పరేడ్ డే క్యాంప్]]></title><description><![CDATA[కరీంనగర్‌,జూలై 30 (VISION BHARAT NEWS): రిపబ్లిక్ డే పరేడ్ లో ఎన్సిసీ క్యాడెట్లు పాల్గొనడం చాలా అదృష్టంగా భావించాలని పాఠశాల నిర్వాహకులు ఎన్సిసి అధికారులతో కలిసి ఎన్సిసి క్యాడెట్లకు రిపబ్లిక్ డే క్యాంపు లో పాల్గొనేందుకు నిర్వహించినటువంటి పరీక్ష నిర్వహణకు హాజరై వారు మాట్లాడారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్సిసి లో చేరిన ప్రతి విద్యార్థి కేవలం సర్టిఫికెట్ కోసమే కాకుండా క్రమశిక్షణ, నాయకత్వం, దేశభక్తి, సేవస్ఫూర్తి, అని అమూల్యమైన జీవిత విలువలను కూడా నేర్చుకుంటారని మరియు అమలుపరస్తారని వారు చెప్పారు...]]></description><link>https://visionbharatnews.wixsite.com/vbnlive/post/%E0%B0%85%E0%B0%B2-%E0%B0%AB-%E0%B0%B0-%E0%B0%B8-%E0%B0%87-%E0%B0%9F-%E0%B0%95-%E0%B0%A8-%E0%B0%B8-%E0%B0%95-%E0%B0%B2-%E0%B0%B2-%E0%B0%8E%E0%B0%A8-%E0%B0%B8-%E0%B0%B8-%E0%B0%B0-%E0%B0%AA%E0%B0%AC-%E0%B0%B2-%E0%B0%95-%E0%B0%A1-%E0%B0%AA%E0%B0%B0-%E0%B0%A1-%E0%B0%A1-%E0%B0%95-%E0%B0%AF-%E0%B0%AA</link><guid isPermaLink="false">6a6ba5ed7882b714f0d81344</guid><pubDate>Thu, 30 Jul 2026 19:30:29 GMT</pubDate><enclosure url="https://static.wixstatic.com/media/8edf07_249f26376b064889bd17bd9eb321b082~mv2.jpg/v1/fit/w_1000,h_800,al_c,q_80/file.png" length="0" type="image/png"/><dc:creator>VISIONBHARAT NEWS</dc:creator></item><item><title><![CDATA[ప్రయాణికుల సౌకర్యమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం-రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ]]></title><description><![CDATA[కరీంనగర్‌,జూలై 30 (VISION BHARAT NEWS):  ఆర్టీసీ పేద ప్రజల గుండె చప్పుడు.. లైఫ్‌లైన్. కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం" అని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ నగర ప్రజలకు ఆధునిక, సౌకర్యవంతమైన ప్రజా రవాణా సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం సాయంత్రం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బస్ స్టేషన్‌లో సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసులను ఘనంగా ప్రారంభించారు. అనంతరం...]]></description><link>https://visionbharatnews.wixsite.com/vbnlive/post/%E0%B0%AA-%E0%B0%B0%E0%B0%AF-%E0%B0%A3-%E0%B0%95-%E0%B0%B2-%E0%B0%B8-%E0%B0%95%E0%B0%B0-%E0%B0%AF%E0%B0%AE-%E0%B0%AE-%E0%B0%AA-%E0%B0%B0%E0%B0%AD-%E0%B0%A4-%E0%B0%B5-%E0%B0%AA-%E0%B0%B0%E0%B0%A7-%E0%B0%A8-%E0%B0%B2%E0%B0%95-%E0%B0%B7-%E0%B0%AF-%E0%B0%B0%E0%B0%B5-%E0%B0%A3-%E0%B0%AC-%E0%B0%B8-%E0%B0%B8-%E0%B0%95-%E0%B0%B7-%E0%B0%AE-%E0%B0%B6-%E0%B0%96-%E0%B0%AE-%E0%B0%A4-%E0%B0%B0-%E0%B0%AA-%E0%B0%A8-%E0%B0%A8-%E0%B0%AA-%E0%B0%B0%E0%B0%AD-%E0%B0%95%E0%B0%B0</link><guid isPermaLink="false">6a6ba5702aa0dd3fa15f66e6</guid><pubDate>Thu, 30 Jul 2026 19:28:10 GMT</pubDate><enclosure url="https://static.wixstatic.com/media/8edf07_24068cc7012a43bc8c2e33d9f20035ca~mv2.jpg/v1/fit/w_957,h_561,al_c,q_80/file.png" length="0" type="image/png"/><dc:creator>VISIONBHARAT NEWS</dc:creator></item><item><title><![CDATA[ప్రపంచ మానవ అక్రమ రవాణా నిర్మూలన దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం ]]></title><description><![CDATA[కరీంనగర్, జూలై 30 (VISION BHARAT NEWS):  ప్రపంచ మానవ అక్రమ రవాణా నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ పాఠశాల ఆరెపల్లి లో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మానవ అక్రమ రవాణా నిర్మూలన SI  మాట్లాడుతూ దేశంలో  అక్రమ రవాణా ఇప్పటికీ జరుగుతుందని, అమ్మాయిలను ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేస్తున్నారని, అబ్బాయిలను మత్తు పదార్థాలకు బానిస చేసి వివిధ దేశాలకు అక్రమ రవాణా చేస్తుంటారు అని పిల్లలు ఈ విషయాలలో...]]></description><link>https://visionbharatnews.wixsite.com/vbnlive/post/%E0%B0%AA-%E0%B0%B0%E0%B0%AA-%E0%B0%9A-%E0%B0%AE-%E0%B0%A8%E0%B0%B5-%E0%B0%85%E0%B0%95-%E0%B0%B0%E0%B0%AE-%E0%B0%B0%E0%B0%B5-%E0%B0%A3-%E0%B0%A8-%E0%B0%B0-%E0%B0%AE-%E0%B0%B2%E0%B0%A8-%E0%B0%A6-%E0%B0%A8-%E0%B0%A4-%E0%B0%B8%E0%B0%B5-%E0%B0%B8-%E0%B0%A6%E0%B0%B0-%E0%B0%AD-%E0%B0%97-%E0%B0%85%E0%B0%B5%E0%B0%97-%E0%B0%B9%E0%B0%A8-%E0%B0%95-%E0%B0%B0-%E0%B0%AF%E0%B0%95-%E0%B0%B0%E0%B0%AE</link><guid isPermaLink="false">6a6ba4e03e0c16484ff02fbe</guid><pubDate>Thu, 30 Jul 2026 19:25:33 GMT</pubDate><enclosure url="https://static.wixstatic.com/media/8edf07_349a855ab4104f759361f1ee5abc0e1c~mv2.jpg/v1/fit/w_1000,h_913,al_c,q_80/file.png" length="0" type="image/png"/><dc:creator>VISIONBHARAT NEWS</dc:creator></item><item><title><![CDATA[ఉత్సాహభరితంగా గోరింటాకు సంబరాలు ]]></title><description><![CDATA[కరీంనగర్, జూలై 30 (VISION BHARAT NEWS):  స్థానిక శ్రీ సరస్వతీ శిశు మందిర్ లో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని  గోరింటాకు సంబరాలు సంప్రదాయబద్ధంగా, ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అప్పిడి వకుల దేవి, గీకురు కృష్ణవేణి,మాతాజీలు,విద్యార్థు లు పాల్గొని ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుని ఆనందాన్ని పంచుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల కార్యదర్శి ఇంజనీర్ కోల అన్నారెడ్డి మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేయాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. గోరింటాకు...]]></description><link>https://visionbharatnews.wixsite.com/vbnlive/post/%E0%B0%89%E0%B0%A4-%E0%B0%B8-%E0%B0%B9%E0%B0%AD%E0%B0%B0-%E0%B0%A4-%E0%B0%97-%E0%B0%97-%E0%B0%B0-%E0%B0%9F-%E0%B0%95-%E0%B0%B8-%E0%B0%AC%E0%B0%B0-%E0%B0%B2</link><guid isPermaLink="false">6a6ba1d02aa0dd3fa15f5dee</guid><pubDate>Thu, 30 Jul 2026 19:13:28 GMT</pubDate><enclosure url="https://static.wixstatic.com/media/8edf07_d9af48be768d4f1f8da72dc4937a88a2~mv2.jpeg/v1/fit/w_1000,h_554,al_c,q_80/file.png" length="0" type="image/png"/><dc:creator>VISIONBHARAT NEWS</dc:creator></item><item><title><![CDATA[శ్రీ సరస్వతీ శిశు మందిర్, పాఠశాలలో ఘనంగా గురు పౌర్ణమి పూజా యజ్ఞం నిర్వహణ ]]></title><description><![CDATA[కరీంనగర్, జూలై 29 (VISION BHARAT NEWS): స్థానిక  శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఇ. మీ హైస్కూల్లో గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు, యజ్ఞం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గురుపరంపర వైభవాన్ని చాటి చెప్పే ఈ పవిత్ర దినాన విద్యార్థులు, ఆచార్యులు కలిసి గురువుల పట్ల కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేశారు. గురు పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి రోజున జరుపుకునే భారతీయ సంప్రదాయంలోని ప్రముఖ పర్వదినం.ఈ కార్యక్రమంలో ఇంజనీర్ కోల అన్నారెడ్డి, పులల శ్యామ్, డా || ఎలగందుల శ్రీనివాస్ యజ్ఞం లో పాల్గొనగా జ్యోష్యం అనుదీప్...]]></description><link>https://visionbharatnews.wixsite.com/vbnlive/post/%E0%B0%B6-%E0%B0%B0-%E0%B0%B8%E0%B0%B0%E0%B0%B8-%E0%B0%B5%E0%B0%A4-%E0%B0%B6-%E0%B0%B6-%E0%B0%AE-%E0%B0%A6-%E0%B0%B0-%E0%B0%AA-%E0%B0%A0%E0%B0%B6-%E0%B0%B2%E0%B0%B2-%E0%B0%98%E0%B0%A8-%E0%B0%97-%E0%B0%97-%E0%B0%B0-%E0%B0%AA-%E0%B0%B0-%E0%B0%A3%E0%B0%AE-%E0%B0%AA-%E0%B0%9C-%E0%B0%AF%E0%B0%9C-%E0%B0%9E-%E0%B0%A8-%E0%B0%B0-%E0%B0%B5%E0%B0%B9%E0%B0%A3</link><guid isPermaLink="false">6a69f8a77ef449b92cf7798d</guid><pubDate>Wed, 29 Jul 2026 12:58:40 GMT</pubDate><enclosure url="https://static.wixstatic.com/media/8edf07_f12be9df5c0c4eb1b1ebde54ff7c3b38~mv2.jpg/v1/fit/w_1000,h_851,al_c,q_80/file.png" length="0" type="image/png"/><dc:creator>VISIONBHARAT NEWS</dc:creator></item><item><title><![CDATA[కరీంనగర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ ]]></title><description><![CDATA[కరీంనగర్, జూలై 29 (VISION BHARAT NEWS)::లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో,కరీంనగర్‌లో ప్రభుత్వ  ఉన్నత పాఠశాలలో 'కార్గిల్ విజయ్ దివస్' సందర్భంగా కార్గిల్ యుద్ధంలో దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన వీర జవాన్లకు ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో మేయర్ కొలగని శ్రీనివాస్, కార్పొరేటర్లు ఎన్నం లక్ష్మీ ప్రకాష్ (49వ డివిజన్), కర్ర పద్మ అనిల్ (48వ డివిజన్), గజ శివరామ్ (47వ డివిజన్) లతో పాటు కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం...]]></description><link>https://visionbharatnews.wixsite.com/vbnlive/post/%E0%B0%95%E0%B0%B0-%E0%B0%A8%E0%B0%97%E0%B0%B0-%E0%B0%B2%E0%B0%AF%E0%B0%A8-%E0%B0%B8-%E0%B0%95-%E0%B0%B2%E0%B0%AC-%E0%B0%86%E0%B0%A7-%E0%B0%B5%E0%B0%B0-%E0%B0%AF-%E0%B0%B2-%E0%B0%95-%E0%B0%B0-%E0%B0%97-%E0%B0%B2-%E0%B0%B5-%E0%B0%9C%E0%B0%AF-%E0%B0%A6-%E0%B0%B5%E0%B0%B8</link><guid isPermaLink="false">6a674fb2b59210289e94ea5c</guid><pubDate>Sun, 26 Jul 2026 18:30:00 GMT</pubDate><enclosure url="https://static.wixstatic.com/media/8edf07_baed93aca11f4f29b72fcc85448fb17c~mv2.jpg/v1/fit/w_1000,h_1000,al_c,q_80/file.png" length="0" type="image/png"/><dc:creator>VISIONBHARAT NEWS</dc:creator></item></channel></rss>